ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము
ద్వాదశ జ్యోతిర్లింగాలు-విశిష్టత వేశ్వేశ్వర లింగము సృష్ఠిని నిర్మింపదలచి సనాత నుడు, పరబ్రహ్మము అయిన పరమేశ్వరుడు శివశక్తి స్వరూపమును దాల్చినాడు. ఆ అర్ధనారీశ్వర రూపమునుండి పురుషుడగు నారాయణుడు, ప్రకృతి అవతరిం చారు. వారికి తామెవరో ఎక్కడనుండి వచ్చారో తెలియలేదు. అప్పుడు అశరీరవాణి... ‘‘అఖిలాండ కోటి బ్రహ్మాండ ములను సృష్టించుటకు మీరు సృజించ బడ్డారు. ఆ శక్తిని పొందుటకు, పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేయండి’’ అని వినిపించ ...
Read more ›