‘వకుళా’భరణం
వెైకుంఠవాసుడు శ్రీక్ష్మీలోలుడు, శ్రీమన్నారాయణుడు, దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం పుత్రుడెై జన్మించాడు. ఆయనకు జన్మనిచ్చింది దేవకి అయినా పెంచింది యశోద. శ్రీకృష్ణుడని నామకరణం చేశారు. గొల్లపిల్లలతోనే తిరిగాడు. శ్రీకృష్ణునికి అల్లరితనం చాలా ఎక్కువ. గొల్లభామలతో రాధికామనోహరుడు పెరిగాడు. ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు. కొంత కాలానికి కంసుడు ద్వారకకు రమ్మని పిలిచాడు. ఆ సమయంలోనే కంసుని వధించి తన తల్లిదండ్రులను కారాగారం ను ...
Read more ›